'పది' ఫలితాలు నేడే విడుదల
పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలను బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ బషీరాబాద్లోని ఎస్సీఈఆర్టీలో మంత్రి సబితాఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. మంగళవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన, ఎస్సెస్సీ బోర్డు ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించి, ఫలితాలు విడుదలకు ఆమోదం తెలిపారు. విద్యార్థులు ఫలితాలను https://results. tsbse.telangana.gov.in, https//results. tsbsetelangana. org తో పాటు www.ntnews. com వెబ్సైట్లలో చూడవచ్చు. ఈ ఏడాది ఏప్రిల్ 3 నుంచి 13 వరకు నిర్వహించిన పదో తరగతి పరీక్షలకు 4.4 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరైన విషయం తెలిసిందే.
ఫలితాల కోసం కింది లింక్ క్లిక్ చేయండి
TS SSC Result-2023 link-1 TS SSC Result-2023 link-2TS SSC Result-2023 link-3
If you have any doubt,let me know.