How to Attempt the MCQ Test
- Choose one option from the given 4 alternative options.
- Your chosen option will appear in grey color.
- After attempting all the questions, click the Submit button.
- Correct answers will be shown in green color.
- Wrong answers will be shown in red color.
- Your score will be displayed after submission.
- Every correct answer gives 1 mark.
- Every wrong answer deducts 1/4 mark from your total score.
1/25
కొంతమంది చరిత్రకారులు శాతవాహనుల తొలి రాజధాని 'ధాన్యకటకం' కాదని తేల్చారు. అయితే వారి తొలి రాజధాని ఏది?
2/25
శాతవాహనులు కర్ణాటక ప్రాంతానికి చెందిన వారని అభిప్రాయపడినవారు?
3/25
శాతవాహనులు విదర్భ ప్రాంతానికి చెందిన వారని అభిప్రాయపడినవారు?
4/25
శాతవాహనుల తొలి ప్రాంతం మహారాష్ట్ర అని అభిప్రాయపడినవారు?
5/25
శాతవాహనుల మూలస్థానం పైఠాన్ ప్రాంత మని పేర్కొన్నవారు?
6/25
కరీంనగర్ జిల్లాలో మహానగర శిథిలాలు బయల్పడిన ప్రాంతం ఏది?
7/25
నాణేలపై కనిపిస్తున్న తొలి శాతవాహన రాజు ఎవరు?
8/25
శాతవాహన వంశ స్థాపకుడు, మొదటి పాలకుడు ఎవరు?
9/25
శ్రీముఖుడి పాలనా కాలం?
10/25
శ్రీముఖుడు మొదట అవలంబించిన మతం?
11/25
పుష్యమిత్ర శుంగుడు ఉత్తర భారతదేశంలో మౌర్యవంశాన్ని నిర్మూలించి మగధలో క్రీ.పూ. 187లో శుంగవంశాన్ని స్థాపించే సమయంలో పాలన కొనసాగిస్తున్న శాతవాహన రాజు?
12/25
రాప్సన్, బారువా అనే చరిత్రకారులు ఏ నదిని ‘కణ్ణబెణ్ణా'గా పేర్కొన్నారు?
13/25
శ్రీముఖుడి తర్వాత రాజ్యాధికారానికి వచ్చిన పాలకుడు?
14/25
నానాఘాట్ శాసనాన్ని వేయించిందెవరు?
15/25
రెండో శాతకర్ణి మగధ, కళింగ ప్రాంతాలను కూడా ఆక్రమించి పాలన సాగించాడని ఏ పురాణంలో పేర్కొన్నారు?
16/25
ఏ పాలకుడి కాలంలో శక, యవన, కళింగ, పహ్లవాదులు శాతవాహనుల రాజ్య భాగాలను ఆక్రమించారు?
17/25
'బృహత్కథ', 'వాత్స్యాయన కామసూత్ర', 'కావ్య మీమాంస'లో ఏ పాలకుడికి సంబంధిం చిన ప్రశంస కనిపిస్తుంది?
18/25
శర్వవర్మ, గుణాఢ్యుడు ఎవరి ఆస్థానంలో ఉం డేవారు?
19/25
శాతవాహనుల్లో 15వ రాజు?
20/25
'గాథాసప్తశతి' గ్రంథ రచయిత ఎవరు?
21/25
‘త్రి సముద్ర తోయ పీతవాహన' అనేది ఎవరి బిరుదు?
22/25
ఏ పాలకుడి కాలంలో తెలుగు ప్రాంతమంతా శాతవాహనుల ఆధీనంలోకి వచ్చింది?
23/25
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలన్నింటినీ కలిపి పాలించిన చివరి శాతవాహన చక్రవర్తి ఎవరు?
24/25
శాతవాహన వంశానికి చెందిన చివరి పాలకులు రాజ్యాన్ని పంచుకొని పాలించారని కొంతమం ది చరిత్రకారుల అభిప్రాయం. ఆ సమయంలో తెలంగాణ ప్రాంతం ఎవరి పాలనలో ఉందని వారు పేర్కొన్నారు?
25/25
‘ధాన్యకటకం'ను రాజధానిగా చేసుకొని పాలిం చిన రాజు?
If you have any doubt,let me know.